Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్ల రసం కంటే పండ్లు ఆరగించడమే బెస్ట్...

Webdunia
బుధవారం, 4 మే 2016 (16:46 IST)
సన్నని నాజూకు శరీరం కోసం కొన్ని చిట్కాలు...

ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని సేవించాలి. టీ, కాఫీ, జ్యూస్‌లలో చక్కెర శాతాన్ని తగ్గించుకోవాలి. మనం తాగే నీరు శరీర బరువును నియంత్రిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ క్రమం తప్పకుండా నీరు సేవిస్తుండాలి.
 
ప్రతి రోజు నడకను అలవాటు చేసుకోవాలి. ఇంటి బయట, షాపింగ్‌కు వెళ్ళాలన్నా నడిచే వెళ్ళాలి. రోజుకు కనీసం 45 నిమిషాలు నడవాలి. దీంతో శరీరంలోని క్యాలరీలు ఖర్చు అతాయి. వీలైనంత ఎక్కువగా సలాడ్‌లు తీసుకోవాలి. అలాగే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలుండేలా చూసుకోవాలి. సొరకాయ, టమోటాలు ఆహారంగా తీసుకుంటే మంచిదని వైద్యులు అంటున్నారు.
 
ఆకలి వేసినప్పుడే తినాలి. ఆకలి లేనప్పుడు బలవంతంగా తినకూడదు. ఫాస్ట్‌ఫుడ్‌ను తీసుకోవడం మానుకోవాలి. వీలైనంతమేరకు వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. పండ్ల రసం తాగాలనిపిస్తే పండ్ల రసంకన్నా పండ్లను తినాలి. పండ్ల రసం తాగేకన్నా పండ్లు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రకృతి పరంగా లభించే కూరగాయలన్నీ సమయానుసారం ఆహారంలో ఉండేలా చూసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా రాత్రిపూట కేవలం కూరగాయలతో చేసిన సలాడ్, మొలకెత్తిన గింజలనే ఆహారంగా తీసుకుంటే మంచిది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments