Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ 20 నిమిషాలు ధ్యానం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?

సిహెచ్
సోమవారం, 1 ఏప్రియల్ 2024 (23:13 IST)
ప్రతిరోజూ 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. ధ్యానంతో ఎన్నో లాభాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
మనసు ప్రశాంతంగా ఉంటుంది.
 
రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
 
రక్తపోటు అదుపులో ఉంటుంది.
 
కళ్ల కాంతి పెరుగుతుంది.
 
జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
 
జ్ఞానం పదునెక్కుతుంది.
 
తలనొప్పి పోతుంది.
 
బాగా నిద్రపడుతుంది.
 
అన్ని రకాల వ్యాధులను దరి చేరకుండా చూస్తుంది.
 
వేగంగా వృద్ధాప్యాన్ని రాకుండా చేస్తుంది.
 
గమనిక- పైన తెలిపినవి సమాచారం కోసం. నిపుణుల సలహా కూడా తీసుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

తర్వాతి కథనం
Show comments