Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే పాలు-గుడ్లు ఒకేసారి తీసుకోరాదా? ఎందుకని? (video)

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (23:28 IST)
ఉదయాన్నే అల్పాహారం అనేది ముఖ్యమైన భోజనం. ఉదయం వేళ శరీరానికి ప్రోటీన్ అవసరం. అందుకే చాలామంది ఉదయం వేళ కోడిగుడ్లను కానీ లేదంటే పాలు కానీ తీసుకుంటుంటారు. అయితే, పాలతో కూడిన పచ్చి గుడ్లు శరీరానికి మంచిదా లేదా చెడ్డదా అని చాలామందికి డౌట్.
 
అల్పాహారం అనేది ఎక్కువ గంటలు నిద్రపోయిన తర్వాత శరీరాన్ని కిక్‌ స్టార్ట్ చేసే భోజనం. గుడ్లు, పాలు రెండూ అద్భుతమైన ఎంపికలే. అయితే ఈ ఎంపికల ద్వారా ప్రయోజనాలను పొందాలనుకుంటే అది సరైన రూపంలో కలిసి ఉండాలి.

 
గుడ్లు ఉడికించినవో, గిలకొట్టి కోడిగుడ్డు ఆమ్లెట్, వేయించిన లేదంటే సగం ఉడకబెట్టడం వంటి అనేక రూపాల్లో వినియోగిస్తారు. గుడ్లలో కోలిన్, అల్బుమిన్, ప్రోటీన్లు ఉంటాయి, ఇవి శరీరానికి అవసరమైనవి. చాలా మేలు చేస్తాయి. మరోవైపు, పాలను నేరుగా తీసుకోవచ్చు లేదా వినియోగానికి ముందు పాశ్చరైజ్ చేయవచ్చు. అయినప్పటికీ, గుడ్లు- పాలు వాటి పచ్చి రూపంలో చాలా ఎక్కువ ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. వీటిని తీసుకున్నప్పుడు శరీరం సరిగ్గా ప్రాసెస్ చేయలేదు. ఇది జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తుంది. కొవ్వు నిల్వను పెంచుతుంది. అందువల్ల ఒకేసారి పాలు, గుడ్లు తినకపోవడం మంచిదని నిపుణులు చెపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments