రంగు రంగుల కూరలు.. కర్రీ పాయింట్స్ వద్దకు వెళ్తున్నారా?

కర్రీ పాయింట్స్.. ప్రస్తుతం హైదరాబాద్ వాసులకు ఇవేంటో బాగా తెలుసు. కర్రీ పాయింట్స్‌కు వెళ్ళి.. నచ్చిన కర్రీ తెచ్చుకుని వేడి వేడి అన్నం మాత్రం సిద్ధం చేసుకుని అందులో వేసుకుని లొట్టలేసుకుని తినేస్తుంటారు

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (15:18 IST)
కర్రీ పాయింట్స్.. ప్రస్తుతం హైదరాబాద్ వాసులకు ఇవేంటో బాగా తెలుసు. కర్రీ పాయింట్స్‌కు వెళ్ళి.. నచ్చిన కర్రీ తెచ్చుకుని వేడి వేడి అన్నం మాత్రం సిద్ధం చేసుకుని అందులో వేసుకుని లొట్టలేసుకుని తినేస్తుంటారు. అయితే కర్రీ పాయింట్స్‌లో నాసిరకం కూరగాయలను చేర్చుతున్నారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికో లేదా మాసానికి ఓసారి హోటళ్లలో భుజించడం ఓకే కానీ.. రోజూ షాపుల్లో వండే కూరలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలే వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇందుకు కారణం.. మార్కెట్లలో లభించే చౌక కూరగాయలు, మిగిలిపోయిన మాంసాహారాన్ని డీప్ ఫ్రీజ్‌లో వుంచి మరుసటి రోజు కర్రీ పాయింట్స్ వారు వృధా కాకుండా అమ్మేయడం ద్వారా ఆరోగ్య ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇంకా కర్రీల్లో ఉపయోగించే నీరు, కూరగాయల్లో నాణ్యత చాలామటుకు వుండదని.. ఇంకా వంటమనుషులు శుభ్రత పాటించరని.. వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అంతేగాకుండా.. కర్రీ పాయింట్స్‌లో రంగుల రంగుల కూరలు కనిపిస్తాయి. ఇందుకు కారణం వాటిలో వుపయోగించే రంగులు. రంగులను అధికంగా వుపయోగించే కూరలను తీసుకోవడం ద్వారా క్యాన్సర్లు, మధుమేహానికి దారితీస్తాయి. ఇంకా కాలేయానికి ముప్పు తెస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

తర్వాతి కథనం
Show comments