Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీలు ఎక్కువగా తీసుకునేవారు ఏమైపోతారో తెలుసా?

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (14:15 IST)
ఈ కాలంలో సెల్ఫీ పిచ్చి ఎక్కువైపోయింది. ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు. కొందరైతే సెల్ఫీ తీసుకుంటూ చనిపోతున్నారు. అయినా కూడా ఈ సెల్ఫీలు తీసుకోవడం మానేయనంటూన్నారు. సెల్ఫీలు తీసుకోవచ్చు కానీ, అదేపనిగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సెల్ఫీ ఎక్కువగా తీసుకునేవారిలో ఏర్పడే అనారోగ్య సమస్యలు తెలుసుకుందాం..
 
సెల్ఫీ కరెక్ట్‌గా రావాలని శరీరాన్ని, మోచేతులను అటూఇటూ వంచేస్తుంటారు. అలా సెల్ఫీలు తీసుకుంటే సెల్పీ ఎల్బో వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫీ తీసుకునేటప్పుడు మోచేతిపై ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా అదొక అనారోగ్య సమస్యగా మారుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
సెల్ఫీ స్టిక్స్‌తో సెల్ఫీలు తీసుకునే వారికి కూడా ఈ ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. టెన్నిస్‌, గోల్ఫ్ ఆడేవారికి ఎలాగైతే మోచేతి స‌మ‌స్య‌లు వ‌స్తాయో.. సెల్ఫీలు తీసుకోవడం వలన కూడా అలాంటి సమస్యలే వస్తాయని చెప్పున్నారు. సెల్ఫీలు మ‌రీ ఎక్కువ‌గా తీసుకుంటున్న‌పుడు కండ‌రాల మీద ఒత్తిడి ప‌డి మోచేతి ప్రాంత‌మంతా వాపుగా మారిపోతుంది. అందువలన సెల్ఫీలకు దూరంగా ఉండడం మంచిదని వారు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెంపుడు కుక్క గోళ్లు గీరుకుని ర్యాబిస్ వ్యాధితో పోలీస్ ఇన్‌స్పెక్టర్ మృతి

శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ ఉగ్రరూపం.. ఆ బాధేంటో నాకు తెలుసు (video)

AP Women: దసరా వేడుకలకు డ్రెస్ కోడ్ పాటిస్తున్న మహిళా మంత్రులు

Kushboo : చార్మినార్ బతుకమ్మ వేడుకల్లో సినీ నటి కుష్భూ.. మహిళలు ఇలా డ్యాన్స్ చేస్తుంటే? (video)

ఆ కలెక్టర్‌కు డ్రెస్ సెన్స్ లేదు.. ఆయనను చూస్తేనే భయంగా ఉంది.. టి హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments