Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు ఓ స్పూన్ కంటే ఉప్పు మించితే? బీపీ ఖాయం..!

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (10:49 IST)
బీపీ అంటే రక్తపోటు సాధారణంగా పంచదార పదార్థాలు అధికంగా తీసుకోవడంతోనే వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఈ జాబితాలోకి ఉప్పుకూడా వచ్చి చేరిపోయింది. పంచదారే కాదు.. ఉప్పు వల్ల కూడా మధుమేహం బారినపడే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయ్యింది. 
 
ఉప్పు ద్వారా లభించే సోడియంను తక్కువ మొత్తంలో తీసుకునేవారితో పోలిస్తే.. రోజుకు ఒకటిన్నర స్పూన్లు అంతకంటే ఎక్కువ తీసుకునే వారిలో మధుమేహం వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువగా వున్నట్లు అధ్యయనకారులు తేల్చారు. ఉప్పు ద్వారా శరీరంలోకి చేరే సోడియం ఇన్సులిన్‌ను నిరోధిస్తుందని.. ఇది మధుమేహానికి దారి తీస్తుందని అధ్యయన కారులు పేర్కొన్నారు. 
 
ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటుకు గురికావడంతోపాటు బరువు కూడా పెరగుతారని, మధుమేహానికి ఇవి రెండూ శత్రువులేనని పరిశోధకులు తెలిపారు. కాబట్టి ఉప్పును రోజుకు ఓ స్పూన్ కంటే ఎక్కువ తీసుకోకూడదని అధ్యయనకారులు సూచిస్తున్నారు. లేకుంటే ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments