పరుగులు పెడితే.. డయాబెటీస్ రాదంతే...

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (11:20 IST)
పరుగులు పెడుతున్నారా? అయితే డయాబెటిస్ రాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు.. ఇంటికొస్తే టీవీల ముందు కూర్చునే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఇందుకు ప్రతిఫలంగా గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఒబిసిటీ ఆవహిస్తున్నాయి. వీటిని దూరం చేసుకోవాలంటే.. పరుగులు తీయాలని వైద్యులు చెప్తున్నారు. 
 
ఆరోగ్యం కోసం ప్రతి ఉదయం పరుగులు తీస్తూ.. వ్యాయామం పేరిట కాస్త శ్రమపడితే.. అనారోగ్య సమస్యలు మాయమవుతాయని వారు సూచిస్తున్నారు. పరుగెత్తేవాళ్లలో డయాబెటీస్‌ రాకుండా ఉండడానికి 12.1 శాతం అవకాశం ఉంటే.. నడిచేవారిలో అది 12.3 శాతంగా ఉంటుందట. నడక అనేది.. గుండెజబ్బుల ప్రమాదాన్ని 9 శాతం మేరకు తగ్గిస్తే.. పరుగెత్తేవాళ్లలో 4.5 శాతం మాత్రమే తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అందుచేత పరుగులు ఆరోగ్యానికి మేలేనని వైద్యులు చెప్తున్నారు. 
 
అలాగే బీపీ, కొవ్వు వంటి గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి. అందుచేత ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో నడక, జాగింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. బీపీ, కొవ్వు వంటి గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో పరుగు చేసే మేలును నడక వ్యాయామం కూడా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాలయ్య జోలికి వస్తే చర్మం వలిచేస్తాం : వైకాపాకు టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

ప్రహ్లాద్ కుమార్ వెల్లెళ్ల అలియాస్ ఐ బొమ్మ ఇమ్మడి రవి క్రిమినల్ స్టోరీ (video)

సౌదీ అరేబియాలో హైదరాబాద్ యాత్రికుల మృతి.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఆదేశాలు జారీ

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

కల్వకుంట్ల కవిత ఓవర్ కాన్ఫిడెన్స్.. శత్రువుగా చూస్తున్న బీఆర్ఎస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

Sai Durgatej: వచ్చే ఏడాదిలో వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్

Varanasi: వారణాసి... ఐదు నిమిషాలు నెరేట్ చేశాక నా మైండ్ బ్లాక్ అయింది

Ram : ఆంధ్ర కింగ్ తాలూకా... ఒక రోజు ముందుగానే రిలీజ్

తర్వాతి కథనం
Show comments