Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నంలో గంజిని వార్చి పారబోస్తున్నారా?

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (11:27 IST)
అన్నంలో గంజిని వార్చి పారబోస్తున్నారా? కాస్త ఆగండి. అన్నంలో గంజిని వార్చి పారబోయడంతో దానిలో ఉన్న బి.విటమిన్ బయటకు వెళ్లిపోతుంది. బియ్యపు గింజపై ఉన్న పోషక పదార్థం రైస్‌మిల్లులో ఎక్కువ పాలీష్‌ చేయడం కారణంగా, బియ్యాన్ని అధికంగా రుద్ది కడగడంతో ఇది తొలగిపోతుంది. చివరకు గంజి వంపితే అది పూర్తిస్థాయిలో తొలిగిపోయే ప్రమాదం ఉంది. అన్నంలో గంజిని పారబోస్తే ఆ బి విటమిన్ తొలగిపోతుంది. అలా వంపిన నీరును గ్లాసుడు తీసుకుంటే రక్తహీనత తొలగిపోతుంది. రోజూ వంపిన గంజినీళ్లను గ్లాసుడు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 
 
అలాగే రాగుల జావా, పల్లీల లడ్డూలు తింటే శరీరానికి అపారమైన ఐరన్‌ లభిస్తుంది. వారంలో రెండు, మూడు సార్లు తింటే రక్తహీనత దూరమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వరి, గోధుమ, రాగులు, జొన్నలు, సజ్జలు, బంగాళదుంపలు, బీట్‌రూట్‌ తీసుకోవాలి. పప్పు దినుసులు, వేరుసెనగ విత్తనాలు, కందిపప్పు, బాదం పప్పు  చేపలు, గుడ్లు, మాంసం తీసుకోవాలి. ఇలా చేస్తే రక్త హీనతకు చెక్ పెట్టవచ్చు. 
 
ఇంకా ఆరోగ్యంగా వుండాలంటే.. పాలకూర, మెంతి, తోటకూర, గోంగూర, బచ్చల కూర, వంకాయ, బెండకాయ, సోరకాయ, మునక్కాయ, టమాటా, ముల్లంగి, క్యారట్‌, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌ తదితర కూరగాయలను వారం డైట్‌లో చేర్చుకోవాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments