Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పడితే.. జలుబు పరార్

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:21 IST)
జలుబు వస్తే అంత త్వరగా తగ్గదు. తుమ్ములు, దగ్గు మనల్ని బాధిస్తాయి. అలాగే తల, ఒళ్లు నొప్పులు, జ్వరం కూడా రావచ్చు. పారాసిటమల్ బిళ్ల వేసుకున్నా, ఇన్‌హేలర్స్ పీల్చినా ఉపయోగం ఉండదు. దీని నుండి ఉపశమనం పొందడానికి కొంత మంది అల్లం, తేనె కలిపిన టీని సిఫార్సు చేస్తారు. మరికొందరు నిమ్మకాయ తినమంటారు. చికెన్ సూప్ తాగినా కూడా జలుబు తగ్గుతుందని కొందరు నమ్ముతారు. 
 
ఏది ఏమైనా మనం జలుబు వస్తే జాగ్రత్త పడాలి. జలుబును అశ్రద్ధ చేస్తే అది ఆస్తమా, అలర్జీలుగా మారే అవకాశం ఉంది. జలుబు ఒక అంటువ్యాధి, అది తుమ్ములు, దగ్గు లేదా లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. ఇతరులకు సోకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే జలుబు సాధారణంగా 7 నుండి 12 రోజుల లోపు తగ్గుతుంది. 
 
వైరస్ వల్ల వచ్చే ఇలాంటి వ్యాధులకు యాంటిబయోటిక్స్ తీసుకోవడం కంటే విశ్రాంతి తీసుకుంటే మేలు. వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం లేదా నీటిని మరిగించి యూకలిప్టస్ ఆకులు వేసి ఆవిరి పట్టి విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గబ్బర్ సింగ్ డైలాగ్‌లు కొట్టిన పవన్.. రబ్బరులా వణికిపోతున్నారు- ఆర్కే రోజా

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

తర్వాతి కథనం