Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగవారు ఎరుపు అరటి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (21:04 IST)
అరటి పండ్లలో రకరకాలుంటాయి. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో లభిస్తాయి. ముఖ్యంగా ఎరుపు రంగు అరటిపండ్లు లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే కంటిచూపుకు ఎరుపు రంగుల అరటి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. దృష్టి లోపాలకు ఈ పండు చెక్ పెడుతుంది. 
 
అలాగే కంటి దృష్టి సమస్యలతో బాధపడేవారు రోజూ ఒక అరటిపండును తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. నరాల బలహీనత సమస్యతో బాధపడేవారు రోజూ రాత్రి భోజనానికి తర్వాత 48 రోజుల పాటు ఎరుపు అరటిని తీసుకుంటే నరాలు బలపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  
 
ముఖ్యంగా ఆడవారు కనీసం రోజుకు రెండు అరటిపళ్ళు తినడం వల్ల కేన్సర్‌ బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాక గర్భాశయంలో ఏర్పడే కొలొరెక్టల్‌ కాన్సర్‌ని అరికడుతుంది. అరటిపండు జ్యూస్‌ సేవించడం వల్ల అధిక రక్తపోటు తగ్గడమే కాక, కిడ్నీలో ఏర్పడే రాళ్ళని కరిగిస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం