మగవారు ఎరుపు అరటి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 11 జూన్ 2019 (21:04 IST)
అరటి పండ్లలో రకరకాలుంటాయి. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో లభిస్తాయి. ముఖ్యంగా ఎరుపు రంగు అరటిపండ్లు లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే కంటిచూపుకు ఎరుపు రంగుల అరటి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. దృష్టి లోపాలకు ఈ పండు చెక్ పెడుతుంది. 
 
అలాగే కంటి దృష్టి సమస్యలతో బాధపడేవారు రోజూ ఒక అరటిపండును తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. నరాల బలహీనత సమస్యతో బాధపడేవారు రోజూ రాత్రి భోజనానికి తర్వాత 48 రోజుల పాటు ఎరుపు అరటిని తీసుకుంటే నరాలు బలపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  
 
ముఖ్యంగా ఆడవారు కనీసం రోజుకు రెండు అరటిపళ్ళు తినడం వల్ల కేన్సర్‌ బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాక గర్భాశయంలో ఏర్పడే కొలొరెక్టల్‌ కాన్సర్‌ని అరికడుతుంది. అరటిపండు జ్యూస్‌ సేవించడం వల్ల అధిక రక్తపోటు తగ్గడమే కాక, కిడ్నీలో ఏర్పడే రాళ్ళని కరిగిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలే వర్షాలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

తర్వాతి కథనం