Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారం తీసుకున్న వెంటనే ఐస్ వాటర్ తీసుకుంటున్నారా?

ఆహారం తీసుకున్న తర్వాత చాలామంది ఐస్ వాటర్ సేవిస్తుంటారు. అయితే ఆహారం తీసుకున్నాక కోల్డ్ వాటర్ సేవించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న 15 లేదా 20 నిమిషాల తర్వాత ఐస్ వాట

Webdunia
బుధవారం, 19 జులై 2017 (10:57 IST)
ఆహారం తీసుకున్న తర్వాత చాలామంది ఐస్ వాటర్ సేవిస్తుంటారు. అయితే ఆహారం తీసుకున్నాక కోల్డ్ వాటర్ సేవించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం తీసుకున్న 15 లేదా 20 నిమిషాల తర్వాత ఐస్ వాటర్ తాగాలి. అయితే ఆహారం తీసుకున్న వెంటనే కోల్డ్ వాటర్ తాగేయడం చేస్తుంటారు.. చాలామంది. ఇలా చేస్తే గుండెకు మంచిది కాదు. ఐస్ వాటర్ తాగడం ద్వారా శరీరానికి ప్రతికూల చర్యలు ఏర్పడుతాయి.
 
ఇవి గుండెపోటు.. క్యాన్సర్‌కు దారితీస్తాయి. ఆహారం తీసుకున్న వెంటనే ఆహారం తీసుకోవడం ద్వారా అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. అందుకే గోరు వెచ్చని నీటిని సేవించడం ద్వారా జీర్ణసమస్యలు దూరమవుతాయి. గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా క్యాన్సర్ సెల్స్‌ను నశింపజేస్తుంది. ఇంకా గుండెకు మేలు చేస్తుంది. గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ శరీరంలో చేరకుండా చేస్తుందని.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

తర్వాతి కథనం
Show comments