Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి పసుపు టీ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (15:50 IST)
పచ్చి పసుపు. ఈ పచ్చి పసుపులో పసుపు పొడి కంటే ఎక్కువ ఆరోగ్య కారకాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి పసుపులో క్యాన్సర్‌తో పోరాడే గుణాలున్నాయి, ఇది హానికరమైన రేడియేషన్‌కు గురికావడం వల్ల వచ్చే కణితుల నుండి కూడా రక్షిస్తుంది. పచ్చి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పచ్చి పసుపు ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది.
పచ్చి పసుపులో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేసే గుణం ఉంది కనుక షుగర్ పేషంట్లకు చాలా ఉపయోగకరం.
శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే శక్తి పచ్చి పసుపులో వుంది.
సోరియాసిస్ వంటి చర్మ సంబంధిత వ్యాధులను నివారించే గుణాలు పచ్చి పసుపులో వున్నాయి.
పచ్చి పసుపుతో చేసిన టీ మగవారు తీసుకుంటుంటే కావలసినంత శక్తి సమకూరుతుంది.
గర్భిణీ స్త్రీలు పచ్చి పసుపును ఉపయోగించే ముందు వైద్య సలహా తీసుకోవాలి.
శస్త్రచికిత్స చేయించుకోబోయేవారు, అధిక మోతాదులో మందులు తీసుకునేవారు పచ్చి పసుపును తినకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments