Webdunia - Bharat's app for daily news and videos

Install App

గబ్బిలాలు తినే జామపండ్లను తిన్నారంటే.. నిఫా వైరస్ దాడి ఖాయం?

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (16:05 IST)
గబ్బిలాలు తినే జామపండ్లను తిన్నారంటే.. నిఫా వైరస్ దాడి ఖాయం అంటున్నారు వైద్యులు. రెండేళ్ల పాటు నిఫా వైరస్‌ కేరళను తాకింది. నిఫా వైరస్ సోకేందుకు కారణంగా గబ్బిలాలు కొరికి విడిచిపెట్టే పండ్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


తొలుత నిఫా వైరస్ కేరళ ఎర్నాకులంకు చెందిన పరవూరులో  నివసించిన 23 ఏళ్ల యువకుడిని సోకింది. ప్రస్తుతం ఇతనికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. బయో పరిశోధనలో నిఫా వైరస్.. గబ్బిలాలు తిన్న లేకుంటే రుచిచూసిన పండ్ల ద్వారా సోకిందని తెలిసింది. 
 
ఇకపోతే.. కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్‌ దాడి చేస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ వ్యాధి వస్తే 54 శాతం మరణాలు సంభవించే అవకాశం ఉందని వైద్యులు విశ్లేషిస్తున్నారు. మూడు రోజులు జ్వరం, జలుబు, తలనొప్పి, అస్థిరత, మానసిక గందరగోళం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. 24నుంచి 48గంటల్లో నిఫా వైరస్‌ వేగంగా వ్యాపించి రోగి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

తర్వాతి కథనం