Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణులు తప్పకుండా ఈ జ్యూస్ తప్పకుండా తీసుకోవాలట..

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (11:41 IST)
మహిళలు గర్భధారణ సమయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. పోషకాహారం సరిగ్గా తీసుకోవాలి. ఈ సమయంలో ఎంతగా శ్రద్ధ తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు, అలాగే తన ఆరోగ్యానికి అంత మేలు జరుగుతుంది.


పండ్లు, అలాగే పండ్ల రసాలను తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా నారింజ పండు జ్యూస్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ జ్యూస్‌లో విటమిన్ సి, ఫోలేట్ అధిక స్థాయిలో ఉంటాయి. 
 
బిడ్డ ఎదుగుదలకు, రోగనిరోధక శక్తి పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. విటమిన్ సి వల్ల ఐరన్ బాగా గ్రహిస్తుంది, దీని వల్ల రక్తహీనత సమస్య కూడా రాకుండా ఉంటుంది.

గర్భధారణ సమయంలో హైబీపీ మరియు నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. నారింజ జ్యూస్ ఇటువంటి సమస్యలను దూరం చేస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments