అనాస పండుతో అంత ప్రమాదమా? పెయిన్ కిల్లర్స్ వాడేవారు? (Video)

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (14:14 IST)
అనాస పండును మితంగా తీసుకుంటే ప్రయోజనకరం. అయితే అనాసపండును అదే పనిగా తీసుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్ తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అనాసపండులో పంచదార శాతం ఎక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును అధికంగా తీసుకోకూడదు. ఇది రక్తంలోని ఇన్సులిన్ స్థాయుల్ని పెంచుతుంది.

ఇంకా అనాస పండులో ప్రోమ్‌లైన్ వుంది. ఇది మనం తీసుకునే ట్యాబెట్లతో కలిస్తే కొన్ని ఇబ్బందులకు దారితీస్తుంది. యాంటీ-బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నప్పుడు అనాస పండును తీసుకోకపోవడం మంచిది. 
 
అనాస పండును ఒకటి లేదా రెండు ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. జ్యూస్ వేసుకుంటే తాగడం అంత మంచిది కాదు. ఇంకా అనాస పండును తీసుకోవడం ద్వారా దంతాలపై మరకలు ఏర్పడుతాయి. దంతాలపై వుండే ఎనామిల్‌పై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 
 
అనాసపండును తీసుకోవడం ద్వారా కొందరికి అలెర్జీ ఏర్పడే అవకాశం వుంది. అందుకే అనాస పండును తినేందుకు ముందు అనాస పండు ముక్కలను కట్ చేసి ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగేయాలి.

కీళ్లవాతం వున్నవారు ఈ పండును తీసుకోకపోవడం మంచిది. అనాస పండులో అత్యధికంగా అసిడిటీ వుంది. దీంతో కొందరిలో కడుపు నొప్పి ఏర్పడే అవకాశం వుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బ్రహ్మదేవుడి కంటే నాకే ఎక్కువ తెలుసు, నేను చెప్పింది వినిసావు: యువతితో వీడియోలో అన్వేష్

2026లో AI వెన్నుపోటు పొడిచే ఉద్యోగాల జాబితాలో నా ఉద్యోగం ఉందా?

సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు - 60 మందికి గాయాలు

పులిహోరలో నత్తను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం: సింహాచలం ఈవో

ఫ్రెండ్స్, సింహాచలం ప్రసాదంలో నత్త కనబడింది: భక్తులు ఆరోపణ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కెరీర్‌ను మలుపుతిప్పంది : అనిల్ రావిపూడి

Sri Nandu: నాకు డబ్బు కంటే గౌరవం చాలా ముఖ్యం : సైక్ సిద్ధార్థ.హీరో శ్రీ నందు

'మన శంకర వరప్రసాద్ గారు' బుకింగ్స్ ఓపెన్

Chiranjeevi: 100 మిలియన్ వ్యూస్ దాటి చార్ట్‌బస్టర్‌గా నిలిచిన మీసాల పిల్ల

Raviteja: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి లపై వామ్మో వాయ్యో సాంగ్

తర్వాతి కథనం
Show comments