Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాస పండుతో అంత ప్రమాదమా? పెయిన్ కిల్లర్స్ వాడేవారు? (Video)

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (14:14 IST)
అనాస పండును మితంగా తీసుకుంటే ప్రయోజనకరం. అయితే అనాసపండును అదే పనిగా తీసుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్ తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అనాసపండులో పంచదార శాతం ఎక్కువ. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండును అధికంగా తీసుకోకూడదు. ఇది రక్తంలోని ఇన్సులిన్ స్థాయుల్ని పెంచుతుంది.

ఇంకా అనాస పండులో ప్రోమ్‌లైన్ వుంది. ఇది మనం తీసుకునే ట్యాబెట్లతో కలిస్తే కొన్ని ఇబ్బందులకు దారితీస్తుంది. యాంటీ-బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నప్పుడు అనాస పండును తీసుకోకపోవడం మంచిది. 
 
అనాస పండును ఒకటి లేదా రెండు ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. జ్యూస్ వేసుకుంటే తాగడం అంత మంచిది కాదు. ఇంకా అనాస పండును తీసుకోవడం ద్వారా దంతాలపై మరకలు ఏర్పడుతాయి. దంతాలపై వుండే ఎనామిల్‌పై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 
 
అనాసపండును తీసుకోవడం ద్వారా కొందరికి అలెర్జీ ఏర్పడే అవకాశం వుంది. అందుకే అనాస పండును తినేందుకు ముందు అనాస పండు ముక్కలను కట్ చేసి ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగేయాలి.

కీళ్లవాతం వున్నవారు ఈ పండును తీసుకోకపోవడం మంచిది. అనాస పండులో అత్యధికంగా అసిడిటీ వుంది. దీంతో కొందరిలో కడుపు నొప్పి ఏర్పడే అవకాశం వుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

తర్వాతి కథనం
Show comments