Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ మీట్ వద్దే వద్దు.. చేపలు, గుడ్లు, కూరగాయలే ముద్దు..!

వీకెండ్ వచ్చేస్తే చాలు.. ఇంకేముంది నాన్ వెజ్ లాగేంచేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. మాంసాహారాన్ని మితంగా తినకపోతే కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం పొంచివుందని పరిశోధకులు అంటున్నారు. మాంసాహారం మితంగా తీస

Webdunia
శుక్రవారం, 15 జులై 2016 (17:07 IST)
వీకెండ్ వచ్చేస్తే చాలు.. ఇంకేముంది నాన్ వెజ్ లాగేంచేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. మాంసాహారాన్ని మితంగా తినకపోతే కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం పొంచివుందని పరిశోధకులు అంటున్నారు. మాంసాహారం మితంగా తీసుకునే వారిలో కిడ్నీ పనితీరు మెరుగ్గా ఉందని.. అదే మాంసాహారాన్ని వారానికి మూడుసార్లు లాగించేవారిలో కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నట్లు వూన్ పూయేకోహ్ ఆధ్వర్యంలోని పరిశోధనలో తేలింది. 
 
ఈ బృందం సింగపూర్ లోని 63,257 మంది చైనా దేశీయులను అధ్యయనం చేసింది. 97 శాతం మంది ప్రొటీన్లు అధికంగా ఉన్న మాంసం తిన్నవారిలో కిడ్నీల పనితీరు ప్రమాదంలో ఉన్నట్లు తేలిపోగా, చేపలు, గుడ్లు డైరీ ఉత్పత్తులు తీసుకునే వారికంటే మాంసాహార ప్రియుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 
 
అంతేగాకుండా పంది, మేక, గొర్రె, ఆవు మాంసం తిన్నవారిలో కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. రెడ్ మీట్‌కు బదులు చేపలు, కోడి మాంసం తీసుకోవచ్చునని తద్వారా కిడ్నీ సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఆకుకూరలు ఎక్కువగా తినాలని పరిశోధకులు తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తండ్రికి బైక్ గిఫ్టుగా ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన టెక్కీ

బైకుపై వెళుతున్న దంపతులు.. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే....

ఉగ్రదాడికి పాల్పడిన వారికి.. కుట్రదారులకు కఠిన శిక్ష తప్పదు : ప్రధాని మోడీ హెచ్చరిక

'లొంగిపో బిడ్డా... అందరం ప్రశాంతంగా బతుకుదాం' : ఉగ్రవాది కొడుక్కి తల్లి పిలుపు

భారత్‌పై దాడికి వందల కొద్దీ అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయ్ : పాక్ మంత్రి హెచ్చరికలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

తర్వాతి కథనం
Show comments