Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ మీట్ వద్దే వద్దు.. చేపలు, గుడ్లు, కూరగాయలే ముద్దు..!

వీకెండ్ వచ్చేస్తే చాలు.. ఇంకేముంది నాన్ వెజ్ లాగేంచేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. మాంసాహారాన్ని మితంగా తినకపోతే కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం పొంచివుందని పరిశోధకులు అంటున్నారు. మాంసాహారం మితంగా తీస

Webdunia
శుక్రవారం, 15 జులై 2016 (17:07 IST)
వీకెండ్ వచ్చేస్తే చాలు.. ఇంకేముంది నాన్ వెజ్ లాగేంచేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. మాంసాహారాన్ని మితంగా తినకపోతే కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం పొంచివుందని పరిశోధకులు అంటున్నారు. మాంసాహారం మితంగా తీసుకునే వారిలో కిడ్నీ పనితీరు మెరుగ్గా ఉందని.. అదే మాంసాహారాన్ని వారానికి మూడుసార్లు లాగించేవారిలో కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నట్లు వూన్ పూయేకోహ్ ఆధ్వర్యంలోని పరిశోధనలో తేలింది. 
 
ఈ బృందం సింగపూర్ లోని 63,257 మంది చైనా దేశీయులను అధ్యయనం చేసింది. 97 శాతం మంది ప్రొటీన్లు అధికంగా ఉన్న మాంసం తిన్నవారిలో కిడ్నీల పనితీరు ప్రమాదంలో ఉన్నట్లు తేలిపోగా, చేపలు, గుడ్లు డైరీ ఉత్పత్తులు తీసుకునే వారికంటే మాంసాహార ప్రియుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 
 
అంతేగాకుండా పంది, మేక, గొర్రె, ఆవు మాంసం తిన్నవారిలో కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. రెడ్ మీట్‌కు బదులు చేపలు, కోడి మాంసం తీసుకోవచ్చునని తద్వారా కిడ్నీ సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఆకుకూరలు ఎక్కువగా తినాలని పరిశోధకులు తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments