Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తంలోని కొవ్వు కరగాలంటే.. మష్రూమ్స్ తీసుకోవాల్సిందే

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (12:07 IST)
హైబీపీని నియంత్రించుకోవాలంటే మష్రూమ్స్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మష్రూమ్స్‌ రక్తంలోని కొవ్వును కరిగిస్తుందని న్యూట్రీషన్లు అంటున్నారు. మష్రూమ్స్ మన శరరీ రక్తంలో కలిసిపోయిన కొవ్వును కరిగించి, రక్తాన్ని శుద్ధీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇతర కూరగాయల నుంచి పొందలేని పోషకాలు మష్రూమ్స్ నుంచి లభిస్తాయి. 
 
మష్రూమ్స్‌లో "డి" విటమిన్ అధికంగా ఉంటుంది. అందుచేత మష్రూమ్స్‌ను వారానికి రెండుసార్లైనా లేదా నాలుగు సార్లైనా తీసుకోవడం మంచిది. మష్రూమ్‌లోని లెంటిసైన్ (lentysine), ఎరిటడెనిన్ (eritadenin) అనేవి రక్తంలో కలిసిపోయిన కొవ్వును కరిగేలా చేస్తాయి. అంతేగాకుండా కరిగిన కొవ్వును ఇతర భాగాలను తరలించి మన శరీరానికి ఎలాంటి హానీ కలగకుండా చేస్తుంది. 
 
ఇంకా శరీరంలోని అనవసర కొవ్వు శాతాన్ని బాగా తగ్గిస్తుంది. ఇంకా హై-బీపీ, గుండె జబ్బులకు కూడా చెక్ పెడుతుంది. వంద గ్రాముల మష్రూమ్స్‌లో పొటాషియం 447 మి.గ్రాములు, సోడియం 9 మి.గ్రాములు ఉన్నాయి. దీంతో మహిళలకు గర్భసంబంధిత రోగాలు, మోకాలి నొప్పులకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు.. రోజూ మష్రూమ్స్ సూప్ తీసుకునే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌‍కు డ్రోన్లతోపాటు సైన్యాన్ని కూడా పంపించిన టర్కీ

Boycott Turkey: పాకిస్తాన్‌కి మద్దతిచ్చిన టర్కీకి ఇండియన్స్ షాక్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు

Monkey: ఈ వానరం బాగా తెలివైంది.. వీడియో వైరల్

విపక్ష వైకాపాకు దెబ్బమీద దెబ్బ - బీజేపీలో చేరిన జకియా ఖానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నవీన్ చంద్ర తన భార్యను టార్చెర్ పెడుతున్నాడంటూ కాలనీవాసుల ఫిర్యాదు !

Kesari2 : అక్షయ్ కుమార్ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

Show comments