Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలం: మునగాకు తీసుకుంటే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (19:30 IST)
కరోనా కాలంలో మునగ ఆకులను తేలికగా తీసిపారేయకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.  రోగనిరోధక శక్తి పెంచే విటమిన్ సి, ప్రస్తుతం చాలా అవసరం. అవి మునగకాయలో చాలా ఉన్నాయి. అందుకే దీన్ని ఆహారంలో చేర్చుకోవాలి. 
 
ఇంకా ఇందులో విటమిన్ బి, రైబోఫ్లేవిన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరానికి మేలు కలుగుతుంది. మునగకాయని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఇంకా గొంతులో ఏర్పడే మంటను ఈ ఆకులు తగ్గిస్తాయి.
 
ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇవి శరీరానికి హాని చేసే సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. ఇందులో ఐరన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments