Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు... ఉడికించని మాంసం వద్దే వద్దు..

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (22:43 IST)
వర్షాకాలంలో ఆరోగ్యంగా వుండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఆహారం వండటానికి ముందు, తినడానికి ముందు, తప్పనిసరిగా చేతుల్ని శుభ్రంగా కడగాలి. ఫలితంగా సూక్ష్మక్రిముల వ్యాప్తిని నివారించవచ్చు.
 
వంటకు, తాగడానికి పరిశుభ్రమైన నీటిని, ఆహార పదార్థాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చిపండ్లు, కూరగాయలు, ఉడికించని మాంసంపై హానికరమైన సూక్ష్మక్రిములు ఉండవచ్చు. వీటిని శుభ్రంగా కడగడం, చెక్కుతీయడం వల్ల సూక్ష్మక్రిములను తొలగించవచ్చు.
 
ఆహార పదార్థాలను పూర్తిగా ఆవిరిపై ఉడికించిన తరువాతే తినాలి. తినే సమయానికి ఆహార పదార్థాలు చల్లారిపోతే.. మళ్లీ ఒకసారి వేడిచేసుకుని తినాలి. పోషక విలువలున్న తాజా ఆహార పదార్థాలనే భుజించాలి. 
 
కాలపరిమితి దాటిన ఆహార పదార్థాలను తినకూడదు. సమయానుసారం భోజనం చేయాలి. రాత్రి త్వరగా భోజనం చేసేయాలి. భోజనానికి, నిద్రకు కనీసం రెండు గంటల సమయం ఉండాలి. రాత్రి త్వరగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రాణాలను కాపాడే రక్తదాన కార్యక్రమంలో ముందున్న కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్

andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

తర్వాతి కథనం
Show comments