Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు... ఉడికించని మాంసం వద్దే వద్దు..

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (22:43 IST)
వర్షాకాలంలో ఆరోగ్యంగా వుండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఆహారం వండటానికి ముందు, తినడానికి ముందు, తప్పనిసరిగా చేతుల్ని శుభ్రంగా కడగాలి. ఫలితంగా సూక్ష్మక్రిముల వ్యాప్తిని నివారించవచ్చు.
 
వంటకు, తాగడానికి పరిశుభ్రమైన నీటిని, ఆహార పదార్థాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చిపండ్లు, కూరగాయలు, ఉడికించని మాంసంపై హానికరమైన సూక్ష్మక్రిములు ఉండవచ్చు. వీటిని శుభ్రంగా కడగడం, చెక్కుతీయడం వల్ల సూక్ష్మక్రిములను తొలగించవచ్చు.
 
ఆహార పదార్థాలను పూర్తిగా ఆవిరిపై ఉడికించిన తరువాతే తినాలి. తినే సమయానికి ఆహార పదార్థాలు చల్లారిపోతే.. మళ్లీ ఒకసారి వేడిచేసుకుని తినాలి. పోషక విలువలున్న తాజా ఆహార పదార్థాలనే భుజించాలి. 
 
కాలపరిమితి దాటిన ఆహార పదార్థాలను తినకూడదు. సమయానుసారం భోజనం చేయాలి. రాత్రి త్వరగా భోజనం చేసేయాలి. భోజనానికి, నిద్రకు కనీసం రెండు గంటల సమయం ఉండాలి. రాత్రి త్వరగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments