Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేసిన వెంటనే ఇవి చేస్తే అనారోగ్యం, ఏంటవి?

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (13:40 IST)
భోజనం చేసిన వెంటనే కొంతమంది తెలియక కొన్ని పనులు చేస్తుంటారు. అలాటి వాటితో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేయకుండా వుంటే ఆరోగ్యం సొంతమవుతుంది. అవేమిటో తెలుసుకుందాము. భోజనం చేసిన వెంటనే మంచం మీద కూర్చోవడం, పడుకోవడం మానుకోవాలి.
 
 
కడుపు నిండా భోజనం చేసి ఎక్కువ దూరం నడవకూడదు. అన్నం తిన్న వెంటనే తలస్నానం చేకూడదు. ఆహారం తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదు. భోజనం చేసి వెంటనే ఐస్ క్రీం లాంటివి తినకూడదు. ఆహారం తిన్న వెంటనే స్మోక్ చేయకూడదు. భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ తాగడం చేయరాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments