Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేసిన వెంటనే ఇవి చేస్తే అనారోగ్యం, ఏంటవి?

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (13:40 IST)
భోజనం చేసిన వెంటనే కొంతమంది తెలియక కొన్ని పనులు చేస్తుంటారు. అలాటి వాటితో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేయకుండా వుంటే ఆరోగ్యం సొంతమవుతుంది. అవేమిటో తెలుసుకుందాము. భోజనం చేసిన వెంటనే మంచం మీద కూర్చోవడం, పడుకోవడం మానుకోవాలి.
 
 
కడుపు నిండా భోజనం చేసి ఎక్కువ దూరం నడవకూడదు. అన్నం తిన్న వెంటనే తలస్నానం చేకూడదు. ఆహారం తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదు. భోజనం చేసి వెంటనే ఐస్ క్రీం లాంటివి తినకూడదు. ఆహారం తిన్న వెంటనే స్మోక్ చేయకూడదు. భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ తాగడం చేయరాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

హైదరాబాద్ పొటాటో చిప్స్ గొడౌన్‌లో అగ్ని ప్రమాదం... ప్రాణ నష్టం జరిగిందా?

సింగయ్య మృతి కేసును కొట్టేయండి.. హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

తర్వాతి కథనం
Show comments