Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండు మిరపకాయలను టీనేజ్ అమ్మాయిలు తీసుకుంటే?

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (12:38 IST)
మిరపకాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వుండవని వైద్యులు చెప్తున్నారు. రోజూ నాలుగేసి మిరపకాయలను వంటల్లో చేర్చుకోవడం ద్వారా గుండె పోటు రాకుండా 40 శాతం వరకు తగ్గించవచ్చని తాజా పరిశోధనలో వెల్లడి అయ్యింది.

మిరపకాయల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గించే ''క్యాప్‌సేసియన్'' అనే పదార్థం ఉంటుందని దీని వల్ల గుండెకు రక్షణ కలుగుతోందని పరిశోధకులు తెలిపారు. భోజనంలో భాగంగా వారానికి నాలుగుసార్లు మిరపకాయలు తింటే గుండెపోటు ముప్పు 40 శాతం తగ్గుతుంది. 
 
అలాగే మహిళలు స్పైసీ పుడ్ తీసుకోవడానికి వాళ్లు ఇష్టపడరు. అయితే మహిళలు ఎండు మిరపకాయ తింటే బరువు తగ్గించుకోవచ్చట. అధిక బరువు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూత్ చాలామందే ఉన్నారు. టీనేజ్ భామలు బరువు విషయంలో ఎక్కువగా భాదపడుతుంటారు. ఇలాంటి వారికి ఎండు మిరపకాయ చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. 
 
పండు మిర‌ప‌కాయ‌ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పండు మిరపకాయలు తినేవారికి గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. దీనిలో ఉండే క్యాప్సెయిసిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరంలోని బాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. దీనిద్వారా మనిషి ఆయుష్షు కూడా పెరుగతుందని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments