Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్రపిండాల్లో రాళ్లు చేరకుండా ఉండాలంటే..?

మితంగా ఆహారం తీసుకోండి... ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తక్కువ ఆహారం తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. రోజుకు మనకు 2,200 కేలరీల శక్తి సరిపోతుంది

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (11:00 IST)
మితంగా ఆహారం తీసుకోండి... ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తక్కువ ఆహారం తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. రోజుకు మనకు 2,200 కేలరీల శక్తి సరిపోతుంది. ఈ మేరకు శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటే మనకు సరిపోతుంది. 
 
అలాగే ఈ కేలరీలు ఖర్చయ్యేలా కూడా మనం కష్టపడాల్సి వస్తుంది. ఇంతకన్నా ఎక్కువ కేలరీలను ఆహారంలో తీసుకుంటే మాత్రం మనకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
 
రోజుకు అవసరానికి మించిన కేలరీలను ఆహారంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ముప్పు 42 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనంలో తేలింది. అలాగే రోజూ కొద్దిసేపు వ్యాయామం చేసేవారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు 31 శాతం దాకా తగ్గుతున్నట్టు కూడా ఈ అధ్యయనంలో తేలింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments