Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీ పండు రసం తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్
శుక్రవారం, 26 జులై 2024 (11:07 IST)
కివీ పండ్లు. కివీ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరం అనేక సమస్యల నుండి బయటపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
కివి రసంలో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి.
ఈ జ్యూస్ వినియోగం రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.
కివీ జ్యూస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
కివీ రసం తాగితే మలబద్ధకం, ఇతర కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
కివి జ్యూస్ బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కంటి చూపును కివీ జ్యూస్ మెరుగుపరుస్తుంది.
కివీ వినియోగం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు నయమవుతాయి.
శరీరంలోని బలహీనతలను తొలగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
కివీ వినియోగం వల్ల చర్మం మెరుస్తూ జుట్టు మెరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments