Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యూసర్లు వాడే బ్లేడుతో పండ్లలోని పోషకాలు మటాష్.. ఫ్రెష్ జ్యూసులొద్దు.. పండ్లే ముద్దు..

పండ్లను నేరుగా అలానే వొలిచి తీసుకోవడం ద్వారానే శరీరానికి కావాలసిన పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పండ్లు లేదా కూరగాయలను జ్యూస్‌ల రూపంలో తాగడం మంచిది కాదు. తద్వారా శరీరానికి అవసరమైన పోషకా

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (15:06 IST)
పండ్లను నేరుగా అలానే వొలిచి తీసుకోవడం ద్వారానే శరీరానికి కావాలసిన పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పండ్లు లేదా కూరగాయలను జ్యూస్‌ల రూపంలో తాగడం మంచిది కాదు. తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, పీచుపదార్థం మొదలైనవి ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. సాధారణంగా జ్యూసర్లలో ఉండే బ్లేడు ద్వారా అది వేగంగా తిరగడం ద్వారా అత్యధిక వేడి ఉత్పన్నమై, పండులోని పోషకాలను నశింపజేస్తుంది.
 
ఇలా జ్యూసర్లో తయారుచేసిన జ్యూస్‌లను వెంటనే తాగేయాలి. నిల్వ ఉంచకూడదు. గాలిలోని ఆక్సిజన్‌ తగిలితే వీటిలోని సి విటమిన్‌ త్వరగా ఆవిరైపోతుంది. అందుకే రోజుకు ఒక పండును తీసుకోవడం చేయాలి. సీజన్‌లో దొరికే పండ్లను తీసుకోవాలి. కూరగాయలను ఎక్కువగా ఉడికించకుండా సూప్‌లా తయారు చేసుకుని తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments