Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యూసర్లు వాడే బ్లేడుతో పండ్లలోని పోషకాలు మటాష్.. ఫ్రెష్ జ్యూసులొద్దు.. పండ్లే ముద్దు..

పండ్లను నేరుగా అలానే వొలిచి తీసుకోవడం ద్వారానే శరీరానికి కావాలసిన పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పండ్లు లేదా కూరగాయలను జ్యూస్‌ల రూపంలో తాగడం మంచిది కాదు. తద్వారా శరీరానికి అవసరమైన పోషకా

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (15:06 IST)
పండ్లను నేరుగా అలానే వొలిచి తీసుకోవడం ద్వారానే శరీరానికి కావాలసిన పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పండ్లు లేదా కూరగాయలను జ్యూస్‌ల రూపంలో తాగడం మంచిది కాదు. తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, పీచుపదార్థం మొదలైనవి ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. సాధారణంగా జ్యూసర్లలో ఉండే బ్లేడు ద్వారా అది వేగంగా తిరగడం ద్వారా అత్యధిక వేడి ఉత్పన్నమై, పండులోని పోషకాలను నశింపజేస్తుంది.
 
ఇలా జ్యూసర్లో తయారుచేసిన జ్యూస్‌లను వెంటనే తాగేయాలి. నిల్వ ఉంచకూడదు. గాలిలోని ఆక్సిజన్‌ తగిలితే వీటిలోని సి విటమిన్‌ త్వరగా ఆవిరైపోతుంది. అందుకే రోజుకు ఒక పండును తీసుకోవడం చేయాలి. సీజన్‌లో దొరికే పండ్లను తీసుకోవాలి. కూరగాయలను ఎక్కువగా ఉడికించకుండా సూప్‌లా తయారు చేసుకుని తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

OTT: ఓటీటీ వచ్చాక థియేటర్లు చనిపోయాయి : నిర్మాత గణపతి రెడ్డి

తర్వాతి కథనం
Show comments