Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

సెల్వి
శనివారం, 18 మే 2024 (21:54 IST)
విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్లు అధికంగా వున్న పనసపండ్లను తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ధాతువులు పనసపండ్లలో పుష్కలంగా వున్నాయి. పీచు పదార్థాలు సైతం పుష్కలంగా వుండే పనసను తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
 
ఇంకా పనసలోని పోషకాలేంటంటే.. 
పొటాషియం, పీచు ఇందులో అధికం. తద్వారా రక్తపోటు నియంత్రణలో వుంటుంది. హృద్రోగ సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా క్యాల్షియం, మెగ్నీషియం ఇందులో వుండటం వల్ల ఎముకలకు బలాన్నిస్తాయి. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
పనస పండ్లను మధుమేహం వున్నవారు తీసుకోకపోవడం మంచిది. అధిక బరువు కలవారు, అలెర్జీ వుండే వారు ఈ పండును తీసుకోకపోవడం మంచిది. గర్భిణీ మహిళలు తినేందుకు ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

తర్వాతి కథనం
Show comments