Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో పెరుగు తినకూడదా? ఎందుకు?

సిహెచ్
మంగళవారం, 16 జులై 2024 (19:40 IST)
వర్షాకాలంలో పెరుగు తినడం సరైనదా కాదా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. చినుకులు పడే కాలంలో పెరుగును తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. కారణాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు తినకూడదు.
వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి.
ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల జీవక్రియలు పాడవుతాయి.
దీని వల్ల ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావచ్చు.
వర్షాకాలంలో పెరుగు తింటే దగ్గు, జలుబు వస్తుంది.
ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఈ సీజన్‌లో పెరుగును తినకూడదు.
ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments