Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో పెరుగు తినకూడదా? ఎందుకు?

సిహెచ్
మంగళవారం, 16 జులై 2024 (19:40 IST)
వర్షాకాలంలో పెరుగు తినడం సరైనదా కాదా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. చినుకులు పడే కాలంలో పెరుగును తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. కారణాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు తినకూడదు.
వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి.
ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల జీవక్రియలు పాడవుతాయి.
దీని వల్ల ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావచ్చు.
వర్షాకాలంలో పెరుగు తింటే దగ్గు, జలుబు వస్తుంది.
ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఈ సీజన్‌లో పెరుగును తినకూడదు.
ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ పూర్వీకం ఆంధ్రా.. కేటీఆర్ జాగ్రత్తగా ఉండు... నాలుక కోస్తాం : జగ్గారెడ్డి వార్నింగ్

ముంబై నటి వేధింపుల కేసు : ఐపీఎస్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం

భార్య సహకరిస్తుంటే మహిళలపై అత్యాచారం.. నిలువు దోపిడీ.. ఎక్కడ?

ముఖ్యమంత్రిగా రాలేదు.. మీ సోదరిగా వచ్చాను.. వైద్యులతో సీఎం మమతా బెనర్జీ

16 నుంచి తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనున్న మరో రెండు కొత్త వందే భారత్ రైళ్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డైరెక్టర్ కె క్రాంతి మాధవ్ న్యూ మూవీ టైటిల్ డిజిఎల్, నవంబర్ నుంచి షూటింగ్

వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ - జబర్దస్త్ వర్సెస్ శ్రీదేవీ డ్రామా కంపెనీ

రమేష్‌ వర్మ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ 25వ సినిమా ప్రారంభం

పీటర్ హెయిన్ మాస్టర్ సూపర్ విజన్ లో నందమూరి కళ్యాణ్ రామ్ యాక్షన్ ఎపిసోడ్

వేదిక నటించిన ఫియర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కొరియోగ్రాఫర్ ప్రభుదేవా

తర్వాతి కథనం
Show comments