మధుమేహంతో బాధపడేవారు బంగాళాదుంపను తినొచ్చా..?

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (16:22 IST)
షుగర్(మధుమేహం) వచ్చిందంటే ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి వ్యాధిగ్రస్తులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తారు. అయితే చాలామందికి షుగర్ వ్యాధి వచ్చాక బంగాళాదుంపను తినవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. కారణమేమిటంటే ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. 
 
అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బ్రెడ్, అన్నంతో పోల్చుకుంటే ఇందులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి నిరంతరభ్యంగా వీటిని తినవచ్చు. అదే విధంగా ఆహారంలో ఆలూని తీసుకున్నప్పుడు, ఆహారంలో తక్కువ కేలరీలు ఉండేటట్లు చూసుకోవడం మంచిది. ఏది ఏమైనా వైద్యుడిని సలహా అడిగి తెలుసుకోవడం ఉత్తమం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలంగాణలో 16 జిల్లాలు వరద ముప్పు హెచ్చరిక

పౌరసత్వం సవరణ చట్టం చేస్తే కాళ్లు విరగ్గొడతా : బీజేపీ ఎంపీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదానికి గురైన నెమలి, దాని ఈకలు పీక్కునేందుకు ఎగబడ్డ జనం (video)

మొంథా తుఫాను: అనకాపల్లి గిరిజనుల నీటి కష్టాలు.. భారీ వర్షంలో కాలువ నుంచి తాగునీరు

Hurricane Hunters: తుఫాను బీభత్సం.. అయినా అద్భుతం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments