Webdunia - Bharat's app for daily news and videos

Install App

మటన్, చికెన్ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇది తీసుకోరాదు (video)

Webdunia
బుధవారం, 19 మే 2021 (20:13 IST)
కరోనా కాలంలో ఎక్కువగా మాంసం తినే వారి సంఖ్య పెరుగుతోంది. చికెన్, మటన్ తినేవారు దాన్ని తిన్న తర్వాత కొన్ని పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదంటున్నారు వైద్య నిపుణులు.
మాంసం తిన్న తర్వాత ఏ పదార్థాలు తినకూడదో చాలా కొద్ది మందికి తెలుసు. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం.
 
తేనె- మటన్ రెండూ కలిపి తినడం మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుందని అందరికీ తెలుసు. ఇది కాకుండా, తేనె కూడా వెచ్చగా ఉంటుంది. కాబట్టి మాంసం తర్వాత ఎప్పుడూ ఈ తేనెను తినకూడదు. ఇది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది.
 
అలాగే పాలు- మటన్ లేదా చికెన్ తిన్న తర్వాత లేదా ముందు పాలు తాగకూడదు. ఇది అనారోగ్య సమస్యలు తలెత్తేట్లు చేస్తుంది. 
 
టీ- చాలా మంది ఆహారం తీసుకున్న తర్వాత టీ తాగడం చాలా ఇష్టం. కానీ ఏ రకమైన ఆహారం, శాఖాహారం లేదా మాంసాహారం తిన్న వెంటనే టీ తాగవద్దు. ఎందుకంటే ఇది అజీర్ణం కలిగించి కడుపుకి చికాకు కలిగిస్తుంది.

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments