Webdunia - Bharat's app for daily news and videos

Install App

మటన్, చికెన్ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇది తీసుకోరాదు (video)

Webdunia
బుధవారం, 19 మే 2021 (20:13 IST)
కరోనా కాలంలో ఎక్కువగా మాంసం తినే వారి సంఖ్య పెరుగుతోంది. చికెన్, మటన్ తినేవారు దాన్ని తిన్న తర్వాత కొన్ని పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదంటున్నారు వైద్య నిపుణులు.
మాంసం తిన్న తర్వాత ఏ పదార్థాలు తినకూడదో చాలా కొద్ది మందికి తెలుసు. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం.
 
తేనె- మటన్ రెండూ కలిపి తినడం మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుందని అందరికీ తెలుసు. ఇది కాకుండా, తేనె కూడా వెచ్చగా ఉంటుంది. కాబట్టి మాంసం తర్వాత ఎప్పుడూ ఈ తేనెను తినకూడదు. ఇది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది.
 
అలాగే పాలు- మటన్ లేదా చికెన్ తిన్న తర్వాత లేదా ముందు పాలు తాగకూడదు. ఇది అనారోగ్య సమస్యలు తలెత్తేట్లు చేస్తుంది. 
 
టీ- చాలా మంది ఆహారం తీసుకున్న తర్వాత టీ తాగడం చాలా ఇష్టం. కానీ ఏ రకమైన ఆహారం, శాఖాహారం లేదా మాంసాహారం తిన్న వెంటనే టీ తాగవద్దు. ఎందుకంటే ఇది అజీర్ణం కలిగించి కడుపుకి చికాకు కలిగిస్తుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments