Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ కరోనా పంజా: రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2023 (19:53 IST)
మళ్లీ కరోనా వైరస్ పంజా విసురుతోంది. దేశంలో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో శరీర రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఆకు కూరలులో పాలకూర వంటివి తీసుకుంటుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు డ్రై ఫ్రూట్స్, నట్స్ కీలకం. అల్లం, వెల్లుల్లి ఆహారంలో భాగంగా చేసుకుంటుండాలి. పసుపు, మిరియాలు, లవంగాలు, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు శక్తిని పెంచుతాయి.

పాల ఉత్పత్తులు తీసుకుంటుంటే శరీరానికి పోషకాలు అందడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పుట్టగొడుగులు, మాంసం, చేపలు, కోడిగుడ్లు తింటే రోగనిరోధక వ్యవస్థకు బలాన్ని చేకూర్చుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

తర్వాతి కథనం
Show comments