Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదేపనిగా సోషల్ మీడియా ఫాలో చేస్తున్నారా..?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:30 IST)
నేటి తరుణంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. రోజూ నిద్రపోతున్నారో లేదో కానీ ఈ మీడియాలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. అదేపనిగా సోషల్ మీడియాను ఫాలో చేయడం వలన పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఇటీవలే ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఈ సమస్యలు పురుషులకంటే.. స్త్రీలకే ఎక్కువగా ఉన్నాయని కూడా తెలియజేశారు. 
 
సోషల్ మీడియాను ఫాలో చేయడం మంచిదే. అందుకని.. అదేపనిగా ఎప్పుడూ చూసినా దాంట్లోనే మునిగిపోవడం మంచికాందంటున్నారు సైంటిస్టులు. సోషల్ మీడియా ఫాలో చేసే పురుషులకంటే.. స్త్రీలే అధికంగా ఉన్నారు. దీని కారణంగా స్త్రీలు డిప్రెషన్‌కి గురికావలసి వస్తుందని అధ్యయంలో స్పష్టం చేశారు. 
 
వీటి వివరాల్లోకి వెళ్తే.. ఆడిపిల్లల్లో 40 శాంతి మంది మగపిల్లల్లో 28 శాతం మంది డిప్రెషన్‌కు లోనయినట్లు గుర్తించారు వైద్యులు. రోజుకు 5 గంటల వ్యవధిలో మాత్రలే సోషల్ మీడియా ఫాలో చేయాలంటున్నారు. ఒకవేళ ఈ 5 గంటలకన్నా మించితే స్త్రీలు రకరకాల డిప్రెషన్ స్థాయికి లోనై దానిలోనే ఉండాలనే ఆలోచన ఎక్కువై.. పిచ్చపట్టేలా చేస్తుందని అధ్యయంలో స్పష్టం చేశారు.   

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments