Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్స్ తింటున్నారా..?

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (13:17 IST)
పిల్లలు తినే చిరుతిండ్లలో ముఖ్యమైన పాత్ర వహించేవి చాక్లెట్లే. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు. కొందరు పిల్లలైతే అన్నం మానేసి ఎక్కువగా వీటినే తింటుంటారు. దీంతో బరువు పెరగడం, స్థూలకాయం మొదలైన సమస్యలను ఎదుర్కుంటున్నారు.
 
చాక్లెట్లను ఎక్కువగా తినడంతో అవి పళ్లలో ఇరుక్కుపోయి పళ్లు పుచ్చిపోయే ప్రమాదం ఉంది. పళ్లకు అంటుకునే పదార్థాలను తీసుకున్నపుడు తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఏ పని చేసినా త్వరగా అలసిపోవడం, కళ్లుతిరగడం, ఆకలి మందగించడం, కడుపులో తిప్పడం, తరచూ ఒళ్లు నొప్పులు రావడం జరుగుతుంటుంది. ఇవే కాక కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. 
 
జలుబు చేస్తే నాలుకకు రుచి తెలియదు. జలుబు చేసినప్పుడు ముక్కులోని శ్వాస గ్రంధులు నాలుకపై రుచిని తెలిపే గ్రంధులు పనిచేయవు. అందువలన వీలైనంత వరకు పిల్లలకు చాక్లెట్లు తినే అలవాటు మాన్పించాలి. లేదంటే.. వారి ఇష్టపడి తినాలకున్న పదార్థాలు కూడా చూడడానికి విసుగుగా కనిపిస్తాయి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments