Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడితో చిక్కులెన్నో.. ధ్యానం చేయడం.. నీళ్లెక్కువ తాగితే?

ఒత్తిడితోనే పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. రక్తపోటు స్థాయిని ఒత్తిడి పెంచేస్తుంది. తద్వారా నరాలు బాగా విపరీతమైన నొప్పికి గురవుతాయి. తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ఏ పనినైనా శ్రద్ధతో చేయలేరు. తలబరువ

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (12:36 IST)
ఒత్తిడితోనే పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. రక్తపోటు స్థాయిని ఒత్తిడి పెంచేస్తుంది. తద్వారా నరాలు బాగా విపరీతమైన నొప్పికి గురవుతాయి. తలనొప్పి ఎక్కువగా వస్తుంది. ఏ పనినైనా శ్రద్ధతో చేయలేరు. తలబరువుగా, భారంగా, చేతులు లాగడం జరిగితే అది కచ్చితంగా రక్తపోటుకు దారితీస్తుంది. ఒత్తిడిలో వున్నప్పుడు ధ్యానం చేయండి. ఎక్కువగా నీరు త్రాగాలి. ఇందువల్ల నరాల్లో రక్త ప్రసరణ జరిగి తగ్గుతుంది.
 
అంతేకాక హైపెర్ టెన్షన్‌కు కూడా తలనొప్పి, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కనబడతాయి. ఈ సమస్య ఆల్కహాలు సేవించడం, ధూమపానం చేయటం, అతిగా ఒక విషయాన్ని ఆలోచించటం, మానసిక శారీరక ఒత్తిళ్ళు వలన ఇలా శరీరం అస్థిరతకు గురవుతుంది. 
 
హైపర్ టెన్షన్ తగ్గాలంటే.. పొద్దున్నే యోగా చేయాలి. ఒత్తిడికి లోనుకాకూడదు ఈ సమస్య నుంచీ బయటపడేందుకు వ్యాయామాన్ని అలవరచుకోవాలి, జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. కుటుంబ సభ్యుల, స్నేహితుల నుంచి చేయూత తీసుకోవాలి. నచ్చిన క్రీడలు, నచ్చిన ప్రాంతాలు వెళ్లడం అలవాటు చేసుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బుడతడుకి సిగరెట్ తాగడం నేర్పించిన ప్రభుత్వ వైద్యుడు... ఎక్కడ?

గిరిజన బిడ్డలకు చెప్పులు పంపిన పవన్ కళ్యాణ్ సారు!!

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్!

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

తర్వాతి కథనం
Show comments