నోరూరించే మామిడిపండ్లు... కార్బైడ్‌తో పండించిన మామిడి పండ్లయితే....

Webdunia
బుధవారం, 15 మే 2019 (14:38 IST)
వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్‌లో లభించే వివిధ రకాల మామిడి పండ్లు మనకు నోరూరించేలా చేస్తాయి. అయితే వీటిని పండించడానికి కొంతమంది కృత్రిమ పద్ధతులను అనుసరిస్తుంటారు. అందులో ప్రధానంగా కార్బైడ్ ఉపయోగిస్తుంటారు. 
 
ప్రస్తుతం అనేకమంది వ్యాపారులు కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పళ్లను విక్రయిస్తున్నారు. ఇలాంటి పండ్లను మనం కొని తింటున్నాం. దీనితో పాటు ఆనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. అయితే కార్బైడ్ ఉప‌యోగించి పండించిన మామిడి పండ్ల‌ను మ‌నం సుల‌భంగానే గుర్తించ‌వ‌చ్చు. అది ఎలాగో మీరూ ఓ సారి చూడండి.
 
* కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లపై అక్కడక్కడా ఆకుపచ్చదనం ఉంటుంది. అదే సహజంగా పండిన పండ్లలో కాయ మొత్తం ఒకే రంగులో ఉంటుంది. ఈ పండ్లు ముదురు ఎరుపు, పసుపు రంగులలో ఉంటాయి.
 
* కార్బైడ్ ఉపయోగించి పండించిన పండ్లను నీటిలో వేసినట్లయితే పైకి తేలుతాయి. అదే సహజంగా పండించిన పండ్లయితే నీటిలో మునుగుతాయి.
 
* సహజంగా పండిన మామిడి పండ్లపై నొక్కితే మెత్తగా అనిపిస్తుంది. అలాగే ఆ పండ్ల తొడిమల దగ్గర మంచి వాసన వస్తుంది.
 
* కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్ల లోపల అక్కడక్కడా పచ్చిగానే ఉంటుంది. దీంతో పులుపుగా ఉంటుంది. అదే సహజంగా పండిన పండ్లయితే రసం ఎక్కువగా వస్తుంది. దానితో పాటు రుచి కూడా తియ్యగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments