శీతలపానీయాలు... తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (17:43 IST)
సాధారణంగా కాలానికి అతీతంగా శీతలపానీయాలను సేవిస్తున్నారు. ముఖ్యంగా.. వేసవి కాలంలో ప్రతి ఒక్కరు కూడా కూల్ డ్రింక్ త్రాగాలని అనుకుంటారు. అయితే, ఈ కూల్‌డ్రింక్స్‌ను సేవించే ముందు.. ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. చల్లటి పానీయం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్యులు. గొంతు, దంతాలు, జీర్ణక్రియపై ఈ చల్లటి పానీయం తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
 
1. చల్లటి పానీయాలు అధికంగా తీసుకునేటట్లయితే శరీరం దానిని ఎంతవరకు స్వీకరిస్తుందో ముందుగా గమనించాలి. 
 
2. సోడాలాంటి పానీయాలను త్రాగేటప్పుడు సిప్ చేస్తూ సేవించరాదు. అలా త్రాగితే దంతాలు తియ్యటి ఆమ్లాలతో దంతాలు పూర్తిగా తడిసి వాటిపై ఉండే ఎనామిల్ పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చల్లటి పానీయాలు త్వరగా సేవించాలంటున్నారు. 
 
3. ముఖ్యంగా మీరు ఏ మోతాదులో క్యాల్షియం తీసుకుంటున్నారో తెలుసుకోండి. చల్లటి పానీయాలు మీ ఆహారంలోని క్యాల్షియంను మాత్రమే కాకుండా శరీరంలోనున్న క్యాల్షియంను కూడా హరించివేస్తాయి. కాబట్టి ఆరోగ్యం దృష్ట్యా చల్లని పానీయాలు తీసుకోకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఓ మోస్తరు చల్లగా వున్నవాటిని ఎంచుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

G20 శిఖరాగ్ర సమావేశం.. జోహెన్స్‌బర్గ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం (video)

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

తర్వాతి కథనం
Show comments