Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసుకు బిస్కెట్లు, చిప్స్ వద్దు.. వేయించిన శెనగలు తీసుకెళ్తే..?

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (12:32 IST)
ఆఫీసుకు వెళ్తున్నారా? పోషకాహారంతో పాటు హెల్దీ స్నాక్స్ తీసుకెళ్లాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. ఆఫీసులో పనిలో నీటిని తాగడం మరిచిపోకూడదని.. నీరు ఎక్కువగా తాగాలని వారు చెప్తున్నారు. ఎప్పుడూ బ్యాగులో పండ్లను, కూరగాయ ముక్కల్ని వుంచాలి. సాయంత్రం పూట పండ్లతో లేదా కూరగాయలతో చేసిన సలాడ్లను తీసుకుంటే.. బరువు పెరిగే సమస్య వుండదు. 
 
ఆఫీసులకు వెళ్తున్నప్పుడు స్నాక్స్‌గా ఇంటి నుంచే తెచ్చుకోవడం మరిచిపోవద్దు. సమయానికి భోజనం చేయండి. ప్రత్యేకంగా ప్రశాంతమైన వాతావరణానికి ప్రాధాన్యతను ఇవ్వండి. ఎప్పుడూ ఏదో ఒక పండును దగ్గర వుంచుకోండి. 
 
బిస్కెట్లు, వేయించిన చిప్స్‌కు బదులుగా.. పండ్లు, కూరగాయలు, నట్స్ తీసుకోండి. సాల్ట్ లేని బాదం, వాల్ నట్స్ లేదా తీపిలేని అంజీర వంటివి కూడా తినండి. రోజుకు కేవలం రెండు కప్పుల కాఫీ మాత్రమే తాగండని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments