Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసుకు బిస్కెట్లు, చిప్స్ వద్దు.. వేయించిన శెనగలు తీసుకెళ్తే..?

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (12:32 IST)
ఆఫీసుకు వెళ్తున్నారా? పోషకాహారంతో పాటు హెల్దీ స్నాక్స్ తీసుకెళ్లాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. ఆఫీసులో పనిలో నీటిని తాగడం మరిచిపోకూడదని.. నీరు ఎక్కువగా తాగాలని వారు చెప్తున్నారు. ఎప్పుడూ బ్యాగులో పండ్లను, కూరగాయ ముక్కల్ని వుంచాలి. సాయంత్రం పూట పండ్లతో లేదా కూరగాయలతో చేసిన సలాడ్లను తీసుకుంటే.. బరువు పెరిగే సమస్య వుండదు. 
 
ఆఫీసులకు వెళ్తున్నప్పుడు స్నాక్స్‌గా ఇంటి నుంచే తెచ్చుకోవడం మరిచిపోవద్దు. సమయానికి భోజనం చేయండి. ప్రత్యేకంగా ప్రశాంతమైన వాతావరణానికి ప్రాధాన్యతను ఇవ్వండి. ఎప్పుడూ ఏదో ఒక పండును దగ్గర వుంచుకోండి. 
 
బిస్కెట్లు, వేయించిన చిప్స్‌కు బదులుగా.. పండ్లు, కూరగాయలు, నట్స్ తీసుకోండి. సాల్ట్ లేని బాదం, వాల్ నట్స్ లేదా తీపిలేని అంజీర వంటివి కూడా తినండి. రోజుకు కేవలం రెండు కప్పుల కాఫీ మాత్రమే తాగండని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌లో హిందూ మంత్రి కాన్వాయ్‌‍పై దాడి (Video)

ఆన్‌లైన్ గేమ్ కోసం అప్పు - తీర్చేమార్గం లేకు రైలుకిందపడి ఆత్మహత్య!!

ప్రకాశం జిల్లాలో పిడుగుపడింది... రెండు ప్రాణాలు పోయాయి...

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

తర్వాతి కథనం
Show comments