Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాపిల్ పండుని రోజుకొకటి తిన్నా చాలు... ఎందుకు?

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (09:03 IST)
శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలు అందంతో పాటు మన ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. మరి వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలంటే ఆహారంలో కొన్ని ముఖ్యమైన ఆహారపదార్థాలు క్రమంగా తీసుకోవాలి. అవేంటో చూద్దాం!
 
బీట్‌రూట్‌ దుంపలో బి3, బి6లతోపాటూ విటమిన్‌ సి మొదలగు విటమిన్లు ఉంటాయి. ఇవి వ్యర్థాలను తొలగించేలా చేస్తాయి. కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌లో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచుతుంది. 
 
యాపిల్ పండుని రోజుకొకటి తిన్నా చాలు... సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. అదేసమయంలో యాపిల్‌లో లభించే పీచు వ్యర్థాలను చాలా సులువుగా తొలగిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. దానివల్ల కూడా వ్యర్థాలు సులువుగా దూరమవుతుంది.
 
దానిమ్మ గింజలు వ్యర్థాలను తొలగించేందుకు దోహదపడుతుంది. దానిమ్మ గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బు, మధుమేహం లాంటివి రాకుండా కాపాడుతుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments