Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం 5 గంటలకి తర్వాత అతి ఆహారం తినకండి..!

Webdunia
సోమవారం, 16 నవంబరు 2015 (16:53 IST)
రోజులో కొంచెం కొంచెంగా నాలుగు నుంచి ఆరుసార్లు తినడం మంచిది. ఎలాగూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రాత్రి భోజనం చేస్తుండటం.. మధ్య మధ్యలో పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి. సాయంత్రం ఐదు గంటలకు తర్వాత అతి ఆహారం అనర్థదాయకమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీలైనంత వరకు మొబైల్ వాడకాన్ని తగ్గించండి. అవసరమైతే మెసేజ్‌లు పంపడం అలవాటు చేసుకోండి. చార్జింగ్ పెట్టినప్పుడు ఫోనులో మాట్లాడకండి. చార్జింగ్, సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు మాట్లాడితే రేడియేషన్ ముప్పు ఎక్కువని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఉదయం కనీసం అరగంట నడవండి. రోజూ టూత్‌ఫేస్ట్‌తో కాకుండా వారానికి కనీసం రెండుసార్లు వేపపుల్లతో పండ్లు తోమండి. ఫేస్ వాష్ చేసుకున్నాక  పరగడుపున 3 గ్లాసుల నీరు తాగండి. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది. అతి చల్లని, వేడి నీటితో స్నానం హానికరం. అల్పాహారంలో  నూనె పదార్థాలు తినకండి. ఇడ్లి, దోసెలాంటివి తిన్నా ఫర్వాలేదుగానీ వాటికంటే పండ్లు, పాలు, మొలకెత్తిన విత్తనాలు, డ్రైఫ్రూట్స్ తినడం మంచిది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments