Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంత బాధ కలిగినా అబ్బాయిలు ఎందుకు ఏడవరో తెలుసా?

సాధారణంగా ఏదైనా బాధ, కష్టం వస్తే కన్నీరు పెట్టుకుంటారు. కొన్నిసార్లు వెక్కివెక్కి ఏడుస్తుంటారు. అందులోను మహిళలయితే ఇక చెప్పాల్సిన పని వుండదు. ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా వారి కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతుంటాయి. కానీ అబ్బాయిలు మాత్రం ఎంత కష్టం వ

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (12:36 IST)
సాధారణంగా ఏదైనా బాధ, కష్టం వస్తే కన్నీరు పెట్టుకుంటారు. కొన్నిసార్లు వెక్కివెక్కి ఏడుస్తుంటారు. అందులోను మహిళలయితే ఇక చెప్పాల్సిన పని వుండదు. ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా వారి కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతుంటాయి. కానీ అబ్బాయిలు మాత్రం ఎంత కష్టం వచ్చినా ఏడవరు. వారికి కష్టం వచ్చినా కంటి నుంచి కన్నీటి చుక్క ఎందుకు రాదో చాలామందికి తెలియదు.
 
అమ్మాయిలు, అబ్బాయిల్లోని భావ నియంత్రణపై పరిశోధనలు జరిపితే కొన్ని సరికొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఈ పరిశోధనల్లో అమ్మాయిలు, అబ్బాయిల్లో మెదడు ఆకారం వేర్వేరుగా ఉంటుందని పరిశోధనలో తేలింది. అబ్బాయిల మెదడులో భావోద్వేగాలను అదుపులో ఉంచే భాగం 19 శాతం ఎక్కువగా ఉంటుందట. అందుకే అబ్బాయిల్లో ఏడుపును నియంత్రించే సామర్థ్యం ఉంటుందట. 
 
అందుకే మగవారు ఎమోషనల్‌గా పెద్దగా కనెక్ట్ అవ్వరని చెబుతున్నారు. అందుకే అబ్బాయిలు ఎంత బాధ వచ్చినా ఏడవరని పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన 110 మందిపై చేసి ఒక నిర్థారణకు వచ్చారు. అదీ విషయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments