Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేప వేరు కషాయం.. నడుమునొప్పిని అడ్డుకుంటుంది

నడుము నొప్పి ఎలా వస్తుదంటే.. వెన్నెముక మధ్య ఉండే డిస్కు ఒత్తిడికి గురైనపుడు అది వెన్నుపామును నొక్కుతుంది అప్పుడే నడుమునొప్పి వస్తుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (10:18 IST)
నడుము నొప్పి ఎలా వస్తుదంటే.. వెన్నెముక మధ్య ఉండే డిస్కు ఒత్తిడికి గురైనపుడు అది వెన్నుపామును నొక్కుతుంది అప్పుడే నడుమునొప్పి వస్తుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

  
వేపాకులను ఆరోగ్యానికి చాలా మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఈ వేప వేరుతో కషాయం ఎలా చేయాలో చూద్దాం. వేప వేరును నీటితో నూరుకుని తీసుకున్నా లేదా కషాయం రూపంలో తాగినా నడుమునొప్పి వెంటనే తగ్గుముఖం పడుతుంది. కరక్కాయ చూర్ణాన్ని ఆముదంలో కలిపి సేవిస్తే కూడా నడుమునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
శొంఠి, పల్లేరులో కషాయం తయారుచేసుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే నడుమునొప్పి వంటి సమస్యలు దరిచేరవు. తిప్ప తీగ చూర్ణ, శొంఠి కషాయాన్ని తాగితే కీళ్ల నొప్పులు, శరీర వాపులు తొలగిపోతాయి. పల్లేరు చూర్ణాన్ని 15 రోజులు క్రమంగా తప్పకుండా తీసుకుంటే ఎముకల బలంగా ఉంటాయి. అలానే శొంఠి కషయాన్ని ఆముదంలో కలుపుకుని సేవిస్తే నడుమునొప్పి తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

UP: ఆరోగ్యం బాగోలేదు.. శృంగారానికి నో చెప్పిందని గొంతు కోసి చంపేశాడు..

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు: బీఎస్ఎఫ్

Senator: ఈ మగాళ్లు మారరా? మందేసి టేబుల్ మీద చిందేయన్నారు.. ముస్లిం సెనేటర్

విద్యార్థుల వీసాలను నిలిపివేసిన ట్రంప్ సర్కారు!!

ప్రయాణికుల హ్యాపీ... సాగరతీరం నుంచి ఎడారి తీరానికి విమాన సర్వీసులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi : కాలేజీ లెక్చరర్ గా చిరంజీవి - మెగా 157 తాజా అప్ డేట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

తర్వాతి కథనం
Show comments