Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేప వేరు కషాయం.. నడుమునొప్పిని అడ్డుకుంటుంది

నడుము నొప్పి ఎలా వస్తుదంటే.. వెన్నెముక మధ్య ఉండే డిస్కు ఒత్తిడికి గురైనపుడు అది వెన్నుపామును నొక్కుతుంది అప్పుడే నడుమునొప్పి వస్తుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (10:18 IST)
నడుము నొప్పి ఎలా వస్తుదంటే.. వెన్నెముక మధ్య ఉండే డిస్కు ఒత్తిడికి గురైనపుడు అది వెన్నుపామును నొక్కుతుంది అప్పుడే నడుమునొప్పి వస్తుంది. ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

  
వేపాకులను ఆరోగ్యానికి చాలా మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఈ వేప వేరుతో కషాయం ఎలా చేయాలో చూద్దాం. వేప వేరును నీటితో నూరుకుని తీసుకున్నా లేదా కషాయం రూపంలో తాగినా నడుమునొప్పి వెంటనే తగ్గుముఖం పడుతుంది. కరక్కాయ చూర్ణాన్ని ఆముదంలో కలిపి సేవిస్తే కూడా నడుమునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
శొంఠి, పల్లేరులో కషాయం తయారుచేసుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే నడుమునొప్పి వంటి సమస్యలు దరిచేరవు. తిప్ప తీగ చూర్ణ, శొంఠి కషాయాన్ని తాగితే కీళ్ల నొప్పులు, శరీర వాపులు తొలగిపోతాయి. పల్లేరు చూర్ణాన్ని 15 రోజులు క్రమంగా తప్పకుండా తీసుకుంటే ఎముకల బలంగా ఉంటాయి. అలానే శొంఠి కషయాన్ని ఆముదంలో కలుపుకుని సేవిస్తే నడుమునొప్పి తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

తర్వాతి కథనం
Show comments