Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం మాంసాహారం... రొయ్యలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (17:54 IST)
ఆదివారం రాగానే మాంసాహారం తింటుంటారు చాలామంది. ఐతే ఎప్పుడూ ఒకే రకమైన నాన్ వెజ్ తీసుకోకుండా డిఫరెంటుగా సీ ఫుడ్ తీసుకోవాలి. రొయ్యలు చిన్నవైనా బలవర్థకమైనవి. రుచికరమే గాక, ఆరోగ్యాన్నిచ్చేవి. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రొటీన్లు రొయ్యల ద్వారా పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కాల్షియం పాస్ఫరస్, ఐరన్, ఐయోడిన్, విటమిన్ బీ2, నికోటినిక్ ఆసిడ్‌లు రొయ్యల్లో ఉన్నాయి. రొయ్యలు తేలికగా జీర్ణమవుతాయి. రొయ్యల్లో 50.0-70.0 శాతం తేమ, ప్రోటిన్లు 67.5-80.1శాతం, క్యాల్షియం 470-535 మిల్లీ గ్రాములు, పాస్పరస్ 715.0-930.0, ఐరన్ 27.6-43.1లు ఉన్నాయి. 
 
రొయ్యలలో కనిపించే ప్రోటీన్ మరియు కాల్షియం మరియు మెగ్నీషియం వంటి అనేక విటమిన్స్ ఎముకలకు బలాన్నిస్తాయి. మీ రోజువారీ లేదా వారపు ఆహారంలో రొయ్యల్ని కలిపి తీసుకోవడం ద్వారా ఎముకలు బలంగా ఉంటాయని, కీళ్లు, మోకాళ్ల నొప్పులను అడ్డుకోవచ్చని న్యూట్రీషన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

ఎయిరిండియా విమానాల్లో అనేక లోపాలను గుర్తించిన డీజీసీఏ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

తర్వాతి కథనం
Show comments