Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాళీ కడుపుతో మందార పువ్వు రేకును తింటే?

సిహెచ్
శుక్రవారం, 16 ఆగస్టు 2024 (22:48 IST)
మందార పువ్వు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మందార పుష్పాన్ని ఖాళీ కడుపుతో తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.
 
ఉదయం ఖాళీ కడుపుతో మందారను తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.
ఈ పువ్వు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది శరీరంలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు దీన్ని తీసుకుంటారు.
మందారను ఖాళీ కడుపుతో తినడం, టీతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వస్తాయి.
మందారను తినడం వల్ల రక్తహీనత తొలగిపోతుంది.
మందారను తినడం వల్ల ఇది యాంటీ ఏజింగ్‌గా పనిచేసి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
మందార పువ్వు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుందని చెపుతారు.
మందార పువ్వులు జలుబు నివారించడంలో చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments