Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదాపిండిని వాడుతున్నారా? పేగులకు అవి అతుక్కుపోతాయట!

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (16:18 IST)
Maida
మైదాపిండితో ఆరోగ్యానికి కీడు తప్పదు. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా ఎంతోకొంత‌ పీచు పదార్థం ఉండాలి. కానీ మైదాలో పీచుప‌దార్థం జీరో. కాబట్టి మైదా త్వ‌ర‌గా జీర్ణం కాకుండా పేగుల్లో పేరుకుపోతుంది. దీనివ‌ల్ల పేగుల్లో పుండ్లు ప‌డే ప్ర‌మాదం ఉన్న‌ది. అవి ముదిరితే క్యాన్స‌ర్ లాంటి తీవ్రమైన ప్రాణాంత వ్యాధుల‌కు దారితీస్తాయి. 
 
మైదా పిండిని గోడ‌ల‌కు పోస్ట‌ర్ల‌ను అంటించ‌డానికి ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఎందుకంటే  మైదాపిండిలోని జిగురు పోస్ట‌ర్లు గోడ‌కు గ‌ట్టిగా అంటుకునేలా చేస్తుంది. మైదాతో చేసిన ప‌దార్థాలను తిన్న‌ప్పుడే అవి మ‌న పేగుల‌కు కూడా అలాగే అతుక్కుపోతాయి. దాంతో వాటిలో క్రిములు ఉత్ప‌త్తై ఇన్ఫెక్ష‌న్‌ల‌ను క‌లుగ‌జేస్తాయి. మైదా పిండివ‌ల్ల కిడ్నీల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి.
 
గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మహిళలల్లో బ్రెస్ట్ సంబంధ‌ సమస్యలు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. మైదాలో కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండ‌టం వ‌ల్ల పొట్ట వ‌స్తుంది. ప్రొటీన్‌లు నామమాత్రంగా ఉంటాయి. అదేవిధంగా మైదాలో గ్లైకామిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివ‌ల్ల ఒంట్లో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

తర్వాతి కథనం
Show comments