Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్లీలు తినండి.. ఆలోచనాశక్తిని పెంచుకోండి.. గుండె జబ్బులకు బై చెప్పండి..

పల్లీలు తినండి.. ఆలోచనాశక్తిని పెంచుకోండి.. గుండె జబ్బులకు బై చెప్పండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లీలు గుప్పెడు తీసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పల్లీలు ఎక్కువగా తింటే పైత్యమని పెద్దవ

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (16:59 IST)
పల్లీలు తినండి.. ఆలోచనాశక్తిని పెంచుకోండి.. గుండె జబ్బులకు బై చెప్పండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లీలు గుప్పెడు తీసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పల్లీలు ఎక్కువగా తింటే పైత్యమని పెద్దవాళ్లు అంటారు. అందుకే ఉడకబెట్టి, వేయించుకొని తింటారు. అయితే  పల్లీలు బ్లడ్ షుగర్‌ని రెగ్యులేట్ చేస్తుంది. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్లో ఉంచుతుంది. పిత్తాశయ సమస్యలను దూరంగా చేస్తుంది. 
 
ఒత్తిడిని కూడా తగ్గిస్తుందట. పల్లీలు తినడం వల్ల ఆలోచనాశక్తి పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. భోజనం చేసే ముందు కొన్ని పల్లీలు తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుందని వారు చెప్తున్నారు. అలాగే గర్భం దాల్చిన మహిళలకు ఫోలిక్ యాసిడ్ ఉండే ట్యాబ్లెట్లను ఇస్తారు. దాంతోపాటు పల్లీలు తినడం వల్ల నాళీ సంబంధ లోపాలను దాదాపు 70 శాతం వరకు తగ్గించవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments