Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చని అరటి పండుతో మధుమేహం మటాష్ (Video)

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (15:10 IST)
పచ్చని రంగులోని అరటి పండును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పచ్చని అరటి పండ్లను తీసుకోవడం ద్వారా పేగుల్లోని రుగ్మతలను తొలగిస్తుంది. అల్సర్‌ను మాయం చేస్తుంది. అల్సర్ వున్న వారు పచ్చ అరటి పండ్లను రోజూ తీసుకోవడం మరిచిపోకూడదు. మధుమేహ వ్యాధిగ్రస్థులకు పచ్చ అరటిపండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. 
 
పచ్చని అరటిలోని పోషకాలు రక్తంలోని చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది. హృద్రోగ వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. పచ్చని అరటి పండ్లను తీసుకోవాలి. ఇందులోని పొటాషియం గుండె సంబంధిత రుగ్మతలను దరిచేరనివ్వదు. బరువు తగ్గాలనుకునే వారు పచ్చ అరటి పండ్లను తీసుకోవాలి. పచ్చని అరటి పండ్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా గుండెకు వెళ్లే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. 
 
దంత సమస్యలను తొలగించుకోవాలంటే.. పచ్చ అరటి పండ్లు దంత సమస్యలను, చిగుళ్ల వాపుకు చెక్ పెడుతుంది. ఇందులోని క్యాల్షియం దంతాలను ధృఢంగా వుంచుతాయి. ఇంకా వ్యాయామం తర్వాత పచ్చ అరటిపండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments