Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయ్యిని పసుపుతో కలిపి తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2023 (21:54 IST)
నెయ్యిని తీసుకోవడం ద్వారా... శరీరానికి కావల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే తప్పనిసరిగా నెయ్యి తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాల్లో నెయ్యి చేర్చుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే వీటిలో ఏ ఆహార పదార్థాలను కలుపుకుని తినవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
 
పసుపు, నెయ్యి: ప్రతిరోజూ ఒక చెంచా పసుపును దేశీ నెయ్యితో కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అంతే కాకుండా నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్స్ శరీరానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా శరీరంలో వాపులు, నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
 
అల్లం పొడి నెయ్యి: అల్లం పొడినినెయ్యితో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు. దీనితో పాటు పేరుకుపోయిన కఫం కూడా సులభంగా తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కడుపునొప్పి, వాపు, తలనొప్పి సమస్యలతో బాధపడేవారు రోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

Tirumala Laddu : తిరుమల లడ్డూ ప్రసాదం తింటుంటే నాలుకకు గాయమైందట!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

తర్వాతి కథనం
Show comments