Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయ్యిని పసుపుతో కలిపి తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2023 (21:54 IST)
నెయ్యిని తీసుకోవడం ద్వారా... శరీరానికి కావల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే తప్పనిసరిగా నెయ్యి తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాల్లో నెయ్యి చేర్చుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే వీటిలో ఏ ఆహార పదార్థాలను కలుపుకుని తినవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
 
పసుపు, నెయ్యి: ప్రతిరోజూ ఒక చెంచా పసుపును దేశీ నెయ్యితో కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అంతే కాకుండా నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్స్ శరీరానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా శరీరంలో వాపులు, నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
 
అల్లం పొడి నెయ్యి: అల్లం పొడినినెయ్యితో కలిపి తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు. దీనితో పాటు పేరుకుపోయిన కఫం కూడా సులభంగా తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కడుపునొప్పి, వాపు, తలనొప్పి సమస్యలతో బాధపడేవారు రోజూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Woman: సంసారానికి రమ్మని రేజర్‌తో భర్త బెదిరింపులు-సీలింగ్‌ ఫ్యానుకు ఉరేసుకున్న భార్య

సింగపూర్ నుంచి హైదరాబాదుకు మార్క్ శంకర్- ICRISATని సందర్శించిన పవన్

మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండింది : మంత్రి కొల్లు రవీంద్ర

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

తర్వాతి కథనం
Show comments