Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ అన్నం తింటే సరిపోదు.. పండ్లు కూడా తీసుకోవాలి.. అప్పుడే సంతోషంగా ఉంటారు

రోజూవారీ ఆహారంలో పండ్లను ఎక్కువ చేర్చుకుంటే... ఆరోగ్యంగా ఉండటమే గాకుండా సంతోషంగా ఉంటారని పరిశోధకులు అంటున్నారు. పండ్లు తినడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. రోజువారీ ఆహారంలో మనం ఎంత మేర పళ్ళను

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2016 (10:30 IST)
రోజూవారీ ఆహారంలో పండ్లను ఎక్కువ చేర్చుకుంటే... ఆరోగ్యంగా ఉండటమే గాకుండా సంతోషంగా ఉంటారని పరిశోధకులు అంటున్నారు. పండ్లు తినడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. రోజువారీ ఆహారంలో మనం ఎంత మేర పళ్ళను చేర్చుకుంటామో మన సంతోషం పెరుగుతుందని, సుమారు రెండు వేలమంది మీద వీరు సుదీర్ఘ పరిశోధనలు నిర్వహించారు. 
 
వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారికి ప్రతిరోజూ ఆహారంతో పాటు ఐదురకాల పళ్ళు అందించారు. రెండవ గ్రూపు వారికి కేవలం ఆహారం మాత్రమే అందించారు. కొన్ని నెలల అనంతర వీరి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిశీలిస్తే.. పండ్లు మాత్రమే తీసుకునే వారు సంతోషంగా ఉన్నట్లు వెల్లడి అయ్యింది. కేవలం ఆహారం మాత్రమే తీసుకునే వారిలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత తగ్గడం వీరి దృష్టికి వచ్చింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

తర్వాతి కథనం
Show comments