Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతునొప్పి, ఆస్తమాకు ఉపశమనం కల్పించే నిమ్మ

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2016 (09:40 IST)
నిమ్మకాయ మనం అన్ని విధాలుగా ఉపయోగిస్తుంటాం. అన్ని ప్రాంతాలలో విరివిగా దొరుకుతుంది. నిమ్మకాయ రసం నీటిలో లేదా మజ్జిగలో పిండుకుని తాగటం మనవారి అలవాటు. నిమ్మలోని విటమిన్‌ సి వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగై పలురకాల అంటురోగాల నుంచి మనల్ని రక్షిస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే అది కాలేయానికి టానిక్‌గా పనిచేస్తుంది. నిమ్మరసంలోని విటమిన్ సి వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగై, పలురకాల అంటురోగాల నుంచి మనల్ని రక్షిస్తుంది. గొంతునొప్పి, ఆస్తమా ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇచ్చే గుణం నిమ్మకు ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

Show comments