Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలామంది బాత్రూమ్‌లో పడి చనిపోతున్నారు.. ఎందుకో తెలుసా?

ఈమధ్య కాలంలో బాత్రూంలో పడి చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. అసలు ఎందుకు బాత్రూంలో పడి జనం చనిపోతున్నారని వైద్యులు అధ్యయనం చేశారు. అందులో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఆ విషయం కాస్త వైద్యులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాత్రూంకు వెళ్లే వాళ్ళు రాత్రి

Webdunia
గురువారం, 17 మే 2018 (22:48 IST)
ఈమధ్య కాలంలో బాత్రూంలో పడి చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. అసలు ఎందుకు బాత్రూంలో పడి జనం చనిపోతున్నారని వైద్యులు అధ్యయనం చేశారు. అందులో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఆ విషయం కాస్త వైద్యులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బాత్రూంకు వెళ్లే వాళ్ళు రాత్రి వేళల్లో ఎక్కువగా చనిపోతున్నారని ఒక నిర్ధారణకు వచ్చారు. 
 
రాత్రి వేళల్లో బాత్రూంకు వెళ్ళేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలంటున్నారు వైద్యులు. రాత్రిల్లో మెలుకవ రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలంటున్నారు వైద్యులు. ఆ తరువాత అర నిమిషం వరకు మంచంపైన కూర్చుని ఉండాలట. ఆ తరువాత రెండున్నర నిమిషాల పాటు కాళ్లు కిందకు వేసి కూర్చున్న తరువాత వాష్‌రూంకు వెళ్ళాలట. ఇది పాటించడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చట. 
 
ఎందుకంటే వెంటనే లేచి వెళ్ళినప్పుడు మెదడుకు రక్తప్రసరణ లోపిస్తుందట. గుండె కొట్టుకోవడంలో తేడాలు వుంటాయట. కాబట్టి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఈ నియమాన్ని పాటించాలంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments