Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరగుప్పెడు వేరుశెనగతో గుప్పెడు గుండె సురక్షితం..

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2015 (15:51 IST)
నేటి ఆధునిక యుగంలో ఉదయం నిద్ర మేల్కొన్నప్పటి నుంచి రాత్రి పడకెక్కేంత వరకు ఉరుకులు పరుగులే తీస్తుంటారు. తద్వారా టెంక్షన్.. టెంక్షన్.. ఈ కారణంగా గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి రోజూ అరగుప్పెడు వేరుశెనగలు తింటే చాలు. గుండెకు సంబంధించిన సమస్యలు ఏవీ దరిచేరవు.

అంతేకాకుండా రోజూ కొద్ది పరిమాణంలో వేరుశెనగలు తినడం వలన కేన్సర్, డెమెన్షియా, డయాబెటిస్, వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని, తద్వారా ఎలాంటి అనారోగ్యాలు రావు.
 
రోజూ వేరుశెనగలు తినడం ద్వారా దీర్ఘాయువు పొందేందుకు వీలు ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేరుశెనగల వలన నాడీ క్షీణత సంబంధిత వ్యాధులు, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గుతాయని వారు అంటున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments