Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండి పళ్లెంలో భుజిస్తున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి

సిహెచ్
ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (00:05 IST)
పాత్రల కోసం విస్తృతంగా ఉపయోగించే లోహాలలో ఒకటి వెండి. వెండి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి వుంది. అందుకే వెండి పాత్రలలో ఆహార పదార్థాలను తింటుంటారు. వెండి పాత్రలలో తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
వెండి పళ్లెంలో భోజనం చేయడం వల్ల వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
వెండిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వున్నందువల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వెండి రోగనిరోధక శక్తి బూస్టర్, అందువల్ల వెండి పళ్లెంలో భోజనం చేస్తుండాలి.
సిల్వర్ ప్లేట్‌లో ఆహారం తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో, శరీర కణాల పునరుజ్జీవనంలో సహాయపడుతుంది.
వెండి పాత్రలలోని ఖనిజాలు నీటిని శుద్ధి చేయడంలో, కల్తీకి వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడతాయి.
వెండి పాత్రలో భోజనం చేయడం వల్ల బ్రెయిన్ కెపాసిటీని పెంచుతుంది.
వెండి ఆమ్ల ఆహారంతో ప్రతిస్పందిస్తుంది కనుక ఇలాంటి ఆహారం వెండి పళ్లెంలో భుజించడం ప్రమాదకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

తర్వాతి కథనం
Show comments