Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండి పళ్లెంలో భుజిస్తున్నారా? ఐతే ఇవి తెలుసుకోవాలి

సిహెచ్
ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (00:05 IST)
పాత్రల కోసం విస్తృతంగా ఉపయోగించే లోహాలలో ఒకటి వెండి. వెండి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి వుంది. అందుకే వెండి పాత్రలలో ఆహార పదార్థాలను తింటుంటారు. వెండి పాత్రలలో తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
వెండి పళ్లెంలో భోజనం చేయడం వల్ల వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
వెండిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వున్నందువల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వెండి రోగనిరోధక శక్తి బూస్టర్, అందువల్ల వెండి పళ్లెంలో భోజనం చేస్తుండాలి.
సిల్వర్ ప్లేట్‌లో ఆహారం తీసుకోవడం వల్ల ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో, శరీర కణాల పునరుజ్జీవనంలో సహాయపడుతుంది.
వెండి పాత్రలలోని ఖనిజాలు నీటిని శుద్ధి చేయడంలో, కల్తీకి వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడతాయి.
వెండి పాత్రలో భోజనం చేయడం వల్ల బ్రెయిన్ కెపాసిటీని పెంచుతుంది.
వెండి ఆమ్ల ఆహారంతో ప్రతిస్పందిస్తుంది కనుక ఇలాంటి ఆహారం వెండి పళ్లెంలో భుజించడం ప్రమాదకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

తర్వాతి కథనం
Show comments